Wednesday, 17 March 2021

భారత్‌లో కరోనా: మరో రికార్డు -కొత్తగా 28,903 కేసులు, 188 మరణాలు -విలయంపై సీఎంలతో ప్రధాని భేటీ

దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్నది. గతేడాది చివరి నుంచి తగ్గిన కేసులు ఈ ఏడాది మార్చి నుంచి మళ్లీ పెరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుతానికి మూడు నెలల గరిష్ట స్థాయికి వైరస్ వ్యాప్ పెరిగింది. మహమ్మారి మళ్లీ పడగ విప్పడంతో దాన్ని అడ్డుకోడానికి ఏం చేద్దామంటూ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ సమాలోచనలు జరుపుతున్నారు..

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/38JRcbR
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour