Thursday, 18 March 2021

తిరుపతి ఉప ఎన్నికకు పర్యవేక్షణ కమిటీ .. తెగించి పోరాడండి : టీడీపీ నేతల కీలక భేటీలో చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజా పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ ముఖ్యనేతలతో కీలక భేటీ నిర్వహించారు. తాజాగా రాష్ట్రంలోని పరిస్థితులు, సిఐడి నోటీసులు, మున్సిపల్ ఎన్నికల ఫలితాలు, తిరుపతి ఉప ఎన్నిక తదితర అంశాలపై చంద్రబాబు పార్టీ నేతలతో చర్చించారు. తిరుపతి ఉప ఎన్నిక గురించి కీలక విషయాలు చెప్పారు చంద్రబాబు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3tKRqYr
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour