Wednesday, 24 March 2021

ఏపీలో ఎంపీటీసీ , జడ్పీటీసీ ఎన్నికల విచిత్ర పరిస్థితి .. పోలింగ్ కు ముందే పోటీలో ఉన్న 100 మంది మృతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విచిత్ర పరిస్థితి నెలకొంది . ఏపీలో ఎన్నికల పోలింగ్ తేదీకి ముందే 100 మంది అభ్యర్థులు మృతి చెందినట్లు అధికారిక లెక్కలు తేల్చడంతో రాజకీయ పార్టీలలో గందరగోళం నెలకొంది. ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు సరిగ్గా వందమంది మృతి చెందినట్లుగా రాష్ట్ర ఎన్నికల కమిషన్, పంచాయతీరాజ్ శాఖ నిర్వహించిన పరిశీలనలో వెల్లడైంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3vNzTjU
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour