Wednesday, 24 March 2021

మమత ఔట్ -పరివర్తన్ ఇన్: మే2న జరిగేదిదే -అంపన్ తుపాను సాయం బొక్కేశారు -బెంగాల్ ర్యాలీలో మోదీ ఫైర్

గడిచిన 10 ఏళ్లుగా బెంగాల్ అభివృద్దిని గాలికొదిలేసిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జనం జీవితాలతో ఆటలాడుకున్నారని, అందుకు తగ్గట్లుగానే ఎన్నికల్లోనూ టీఎంసీ 'ఖేలా హోబే(ఆట కొనసాగుతోందని)' నినాదమిచ్చిందని, అయితే, బెంగాలీలు మాత్రం దీదీ ఆటకట్టించాలనే గట్టి పట్టుదలతో ఉన్నాని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అబ్దుల్ కలాం పెద్ద జీహాది -పాక్‌కు అణు ఫార్ములా -ఉన్నత పదవుల్లోని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3tRFSme
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour