Wednesday, 24 March 2021

సుప్రీం ఛీఫ్‌ జస్టిస్‌గా ఎన్వీ రమణ- కేంద్రానికి సీజేఐ బాబ్డే సిఫార్సు- ఆమోదం లాంఛనమే

భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఏపీకి చెందిన జస్టిస్‌ ఎన్వీరమణ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇప్పటికే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న రమణ పేరును ప్రస్తుత సీజేఐ బాబ్డే కేంద్రానికి ప్రతిపాదించారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖకు ఆయన ప్రతిపాదన పంపారు. దీన్ని న్యాయశాఖ పరిశీలించి సుప్రీంకోర్టు కొలీజియానికి పంపనుంది. అక్కడ కూడా ఆమోదం పొందితే జస్టిస్‌ ఎన్వీరమణ 48వ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/31b3C8z
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour