Wednesday, 17 February 2021

ys sharmila అసాధారణ స్పీడు -యుద్ధ నౌక గద్దర్, మోటివేషనల్ స్పీకర్ బ్రదర్ షఫీ -సలహాదారులూ ఖరారు!

తెలంగాణలో రాజన్న రాజ్యం స్థాపనే ధ్యేయంగా కొత్త పార్టీ ప్రారంభించే దిశగా ప్రయత్నాలు ఆరంభించిన వైఎస్ షర్మిల అసాధారణ స్పీడుతో దూసుకుపోతున్నారు. సమైక్యవాది వైఎస్ కూతురిగా, ఆంధ్రా సీఎం జగన్ సోదరిగా షర్మిలకు తెలంగాణలో ఆదరణ ఉండబోదన్న విమర్శలకు సమాధానంగా అత్యంత వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. తెలంగాణలో పేరెన్నికగల ప్రముఖులను పార్టీలో చేర్చుకునేలా పావులు కదుపుతున్నారు. తాజాగా..

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3doLi2S
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour