Wednesday, 17 February 2021

తొలిసారి మీడియా ముందుకు కిమ్ జోంగ్ ఉన్ సతీమణి: ఆమె అజ్ఞాతంపై అనేక ప్రచారాలు!

ప్యాంగ్యాంగ్: ఉత్తరకొరియాలో వింతలే జరుగుతాయి. లేదంటే ఉత్తరకొరియాలో జరిగినదే వింత అవుతుంది. ఎందుకంటే, ఇదంతా ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కారణంగానే. సాధారణ దేశాధ్యక్షుల మాదిరిగా ఆయన వ్యవహారాలుండవు. తనదేశంలో తాను చెప్పిందే శాసనం అన్నట్లు ఉంటుంది. గతంలో కొద్ది నెలలపాటు కిమ్ జోంగ్ ఉన్ అజ్ఞాతంలో ఉండగా, ఇటీవలే మళ్లీ ప్రత్యక్షమయ్యారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3dkm7OY
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour