Wednesday, 17 February 2021

తెలంగాణ రాజ్‌భవన్‌లో కీలక పరిణామం: గవర్నర్ తమిళిసైకి వారెంట్ ఆఫ్ అపాయింట్‌మెంట్

హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్.. వారెంట్ ఆఫ్ అపాయింట్‌మెంట్ అందుకున్నారు. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి లెప్టినెంట్ గవర్నర్‌గా బాధ్యతలను స్వీకరించడానికి ఉద్దేశించిన అపాయింట్‌మెంట్ ఇది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దీన్ని జారీ చేశారు. పుదుచ్చేరి రాజ్‌భవన్ రెసిడెంట్ కమిషనర్, ఇతర అధికారులు దీన్ని తమిళిసైకి అందజేశారు. ఇప్పటిదాకా పుదుచ్చేరి లెప్టినెంట్ గవర్నర్‌గా పనిచేసిన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3s11kUS
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour