Monday, 22 February 2021

lady: పదో తరగతి పరీక్షలు, పరీక్షా కేంద్రంలో పురిటి నొప్పులు, బిడ్డ పేరు ఏమిటంటే, సూపర్ !

పాట్నా/ బెంగళూరు: పదో తరగతి పరీక్షలు రాయడానికి ఓ మహిళ ఉత్సాహంగా వెళ్లింది. పరీక్షలు రాస్తున్న సమయంలో ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయి. పురిటి నొప్పులతోనే పరీక్షలు రాసిన మహిళ పండంటి బిడ్డకు అదే పరీక్షా కేంద్రంలో జన్మనిశ్చింది. వెంటనే తల్లి, బిడ్డను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. చదువు మీద ఉన్న శ్రద్దతోనే ఆమె నిండు గర్భిణి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2NltCLa
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour