Monday, 22 February 2021

హిందూ వ్యతిరేక పార్టీని ఓడించాల్సిందే: డీఎంకేపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య నిప్పులు

సేలం: ద్రావిడ మున్నెట్ర కళగం(డీఎంకే) పార్టీ హిందువులకు వ్యతిరేకమని బీజీపీ యువ మోర్చ అధ్యక్షుడు, ఎంపీ తేజస్వి సూర్య అన్నారు. అందుకే ఎంకే స్టాలిన్ పార్టీని ఓడించాలని పిలుపునిచ్చారు. ఒక్క బీజేపీ మాత్రమే అన్ని మతాలను గౌరవిస్తుందని, అన్ని ప్రాంతీయ భాషలను ప్రోత్సహిస్తుందని చెప్పారు. తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3pIbRT2
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour