Monday, 22 February 2021

టెలిఫోన్ సంభాషణం జస్టిస్ ఈశ్వరయ్య పిటీషన్‌పై సుప్రీంకోర్టులో: తీర్పు రిజర్వ్

అమరావతి: ఏపీ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య దాఖలు చేసిన అప్పీల్‌పై దేశ అత్యున్నత న్యాయస్థానం విచారణను ముగించింది. జిల్లా జడ్జి రామకృష్ణతో జరిపిన ఫోన్ సంభాషణపై ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు ఇదివరకే నిరాకరించిన నేపథ్యంలో.. సుప్రీంకోర్టు తాజా తీర్పు ఎలా ఉంటుందనేది ఉత్కంఠతను రేపుతోంది. ఆయన దాఖలు చేసిన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2NtzdyT
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour