Monday, 22 February 2021

పెట్రో ధరల మంట- భారత్‌లో విచిత్ర పరిస్ధితి-మన ఎగుమతులే తిరిగి దేశంలోకి స్మగ్లింగ్‌

భారత్‌లో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా దేశంలో పలు చోట్ల లీటరు పెట్రోల్‌ ధర వంద రూపాయలకు చేరువైన పరిస్ధితి. దీంతో కేంద్రం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. అయితే ఇదే సమయంలో మన దేశం భారత ఉపఖండంలోని పొరుగు దేశాలకు ఎగుమతి చేస్తున్న పెట్రోలియం ఉత్పత్తులు తిరిగి భారత్‌లోకి అక్రమ మార్గాల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3kdcEu8
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour