Monday, 22 February 2021

ఘోర రోడ్డు ప్రమాదం: 8 మంది మృతి, మరో ఇద్దరికి తీవ్రగాయాలు

న్యూఢిల్లీ/పాట్నా: బీహార్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. టక్కు. ఎస్‌యూవీ కారు ఢీకొనడంతో 8 మంది మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కతిహర్ జిల్లాలోని కర్సేలా సమీపంలో 31వ జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కతిహర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పది మంది సభ్యుల బ్యాండ్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3aKgpEw
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour