Monday, 22 February 2021

విజయనగరంలో టీడీపీ కోడ్ ఉల్లంఘన: నిమ్మగడ్డ ఏం చేస్తున్నట్టు: సాయిరెడ్డి: చంద్రబాబు సేవలో

అమరావతి: రాష్ట్రంలో నాలుగు విడతల్లో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. ఇక అందరి దృష్టీ మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలపై పడింది. వచ్చేనెల 10వ తేదీన రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు/నగర పంచాయతీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు పోలింగ్ నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇదివరకు విడుదల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3kfNyLk
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour