Saturday, 27 February 2021

తిరుపతిలో నిమ్మగడ్డ సమావేశం .. మున్సిపోల్స్ కు స్పీడ్ పెంచిన ఎస్ఈసి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ముగిసిన తరువాత, మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై ఇప్పటికే ఫోకస్ పెట్టిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రాంతాలవారీగా సమావేశాలను నిర్వహిస్తున్నారు. నేడు, రేపు, ఎల్లుండి మూడు రోజులపాటు వివిధ జిల్లాల ఉన్నతాధికారులతో, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కానున్న నిమ్మగడ్డ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3rcwBUw
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour