కుప్పం నియోజకవర్గంలో 3 రోజుల పర్యటన కోసం రంగంలోకి దిగిన చంద్రబాబుకు ఊహించని అనుభవం ఎదురైంది. జూనియర్ ఎన్టీఆర్ ను పార్టీలోకి ఆహ్వానించాలని, టీడీపీలో కీలక బాధ్యతలను తారక్ కు అప్పజెప్పాలన్న డిమాండ్ స్థానికుల నుంచి వ్యక్తమైంది. వందలాది మంది కార్యకర్తలు చంద్రబాబు కాన్వాయ్ ను అడ్డుకుని జై ఎన్టీఆర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3dQC6o9
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment