Saturday, 27 February 2021

ఏపీలోనూ ఐదు రాష్ట్రాల ఎన్నికల కోడ్‌- ఎస్ఈసీ నిమ్మగడ్డ కీలక ఉత్తర్వులు

ఐదు రాష్ట్రాల ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం నిన్న షెడ్యూల్‌ జారీ చేసింది.. ఈ సందర్భంగా కరోనా పరిస్ధితులను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో పలు మార్పులు చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్దులు ఇంటింటి ప్రచారానికి కేవలం ఐదుగురితోనే వెళ్లాలని, నామినేషన్లకు ఒకేసారి ఇద్దరిని మాత్రమే అనుమతిస్తామని కేంద్ర ఎన్నికల కమిషనర్‌ ప్రకటించారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/37SRWLk
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour