Thursday, 4 February 2021

జమ్మూకాశ్మీర్ సవరణ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ పునర్విభజన చట్ట సవరణ బిల్లు గురువారం రాజ్యసభ ముందుకు వచ్చింది. ఈ మేరకు వరణ బిల్లును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి రాజ్యసభలో ప్రవేశపెట్టారు. జమ్మూకాశ్మీర్ ఐఏఎస్, ఐపీఎస్ క్యాడర్‍‌ను విలీనం చేస్తూ సవరణలు చేసిన కేంద్రం అందుకు సంబంధించి జనవరి 8న ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఇప్పుడు దాన్ని చట్టంగా మార్చుకునేందుకు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3oKJEuE
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour