Thursday, 4 February 2021

ప్ర‌ధాని మోదీకి కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి లేఖ‌.!నూతన ఎన్‌.హెచ్‌కు నెంబ‌ర్, నిధులు కేటాయించాల‌ని విజ్ఞప్తి.!

హైద‌రాబాద్ : ప్రధని నరేంద్ర మోదీకి భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి మరో లేఖాస్త్రం సంధించారు. ఔట‌ర్ రింగ్ రోడ్డు జంక్ష‌న్ గౌరెల్లి నుంచి కొత్త‌గూడెం ఎన్‌. హెచ్. 30వ‌ర‌కు నూత‌నంగా మంజూరైన జాతీయ ర‌హ‌దారికి ఎన్.హెచ్. నెంబ‌ర్ కేటాయించడంతో పాటు డీపీఆర్‌కు అనుమ‌తి ఇవ్వాలంటూ ప్ర‌ధానమ‌మంత్రి న‌రేంద్ర మోదీకి లేఖ రూపంలో విజ్ఞప్తి చేసారు. ఈ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3pN0sCo
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour