అమరావతి: రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటును నిరసిస్తూ 400 రోజులకుపైగా నిరసన ప్రదర్శనలను నిర్వహిస్తోన్న అమరావతి ప్రాంత రైతులు.. మరోసారి రోడ్డెక్కారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాాదాలు చేశారు. జై అమరావతి అంటూ హోరెత్తించారు. ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందంటూ గళమెత్తారు. ఆకుపచ్చ జెండాలను ప్రదర్శిస్తూ తమ నిరసలను తెలియజేశారు. పోలీసులు ముందు
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/39IhqfD
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment