Thursday, 4 February 2021

జగన్‌కు అమరావతి రైతుల సెగ: వ్యతిరేక నినాదాల హోరు: సచివాలయానికి వెళ్తోండగా

అమరావతి: రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటును నిరసిస్తూ 400 రోజులకుపైగా నిరసన ప్రదర్శనలను నిర్వహిస్తోన్న అమరావతి ప్రాంత రైతులు.. మరోసారి రోడ్డెక్కారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాాదాలు చేశారు. జై అమరావతి అంటూ హోరెత్తించారు. ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందంటూ గళమెత్తారు. ఆకుపచ్చ జెండాలను ప్రదర్శిస్తూ తమ నిరసలను తెలియజేశారు. పోలీసులు ముందు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/39IhqfD
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour