Tuesday, 23 February 2021

Blast: జిలెటిన్ దెబ్బకు 6 మంది బలి, ఆంధ్రా అమాయకులు, సీఐడీ ఎంట్రీ, ప్రధాని, సీఎం!

బెంగళూరు/అనంతపురం: కర్ణాటకలో మరో పేలుడు జరగడంతో ఆరు మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి, అక్రమంగా జిలెటిన్ స్టిక్స్ సరఫరా చేస్తున్న సమయంలో ఒక్కసారిగా పేలుడు జరిగింది. ఈ పేలుడు దెబ్బకు ఆంధ్రప్రదేశ్ కు చెందిన ముగ్గురు, కర్ణాటకకు చెందిన ఇద్దరు, నేపాల్ కు చెందిన ఒకరి ప్రాణాలు పోయాయి. నాగరాజ్ రెడ్డి అనే వ్యక్తి క్రషర్ కు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2ZGAd5b
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour