Wednesday, 24 February 2021

ఏపీ వార్డు వాలంటీర్లకు ఫోన్లు ఇవ్వడంపై హైకోర్టులో పిటిషన్‌-ఎస్ఈసీ ఆదేశాల ఉల్లంఘనపై

ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికల సందర్భంగా ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున రాష్ట్రంలో దాదాపు మూడు లక్షల మంది వార్డు, గ్రామ వాలంటీర్లను ఈ ఎన్నికలకు దూరంగా ఉంచాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ గతంలో ఆదేశాలు ఇచ్చారు. వీరు ప్రస్తుతం వాడుతున్న సెల్‌ఫోన్లను సైతం అధికారులు తీసుకోవాలని ఆదేశించారు. కానీ రాష్ట్రంలో ఆ ఉత్తర్వుల అమలు మాత్రం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3sjHiFd
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour