Wednesday, 24 February 2021

దృశ్యం: విద్యార్థిని హత్యకేసులో షాకింగ్ ట్విస్ట్: నిందితుడి మృతి: చెట్టుకు వేలాడుతూ మృతదేహం

తిరువనంతపురం: అసెంబ్లీ ఎన్నికల వేళ.. కేరళలో సంచలనం సృష్టించిన విద్యార్థిని హత్య కేసులో పోలీసుల విచారణ అనూహ్య మలుపు తీసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలను ఎదుర్కొంటోన్న యువకుడు అనుమానాస్పద స్థితిలో మరణించాడు. చెట్టుకు ఉరి వేసుకున్న స్థితిలో అతని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. హత్యకు గురైన విద్యార్థినికి అతను సమీప బంధువు కూడా కావడం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2NV9cIC
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour