అహ్మదాబాద్: అపర కుబేరుడు, పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ.. ఓ ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్ను చేపట్టబోతోన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇప్పటిదాకా అడుగు పెట్టని ఓ వినూత్న ప్లాట్ ఫామ్ అది. నేచురల్ గ్యాస్ మొదలుకుని.. రిటైల్ మార్కెట్ వరకు తన సామ్రాజ్యాన్ని విస్తరించిన ముఖేష్ అంబానీ.. కొత్తగా ఓ జూపార్క్ను నెలకొల్పబోతోన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద జూపార్క్గా అది రూపుదిద్దుకోనుంది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2NUY3aK
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment