Wednesday, 24 February 2021

అంబానీ షాకింగ్ ప్రాజెక్ట్..జురాసిక్ పార్క్: ప్రపంచంలోనే అతిపెద్ద జూ: వైసీపీ ఎంపీ కీ రోల్

అహ్మదాబాద్: అపర కుబేరుడు, పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ.. ఓ ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్‌ను చేపట్టబోతోన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇప్పటిదాకా అడుగు పెట్టని ఓ వినూత్న ప్లాట్ ఫామ్ అది. నేచురల్ గ్యాస్ మొదలుకుని.. రిటైల్ మార్కెట్ వరకు తన సామ్రాజ్యాన్ని విస్తరించిన ముఖేష్ అంబానీ.. కొత్తగా ఓ జూపార్క్‌ను నెలకొల్పబోతోన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద జూపార్క్‌గా అది రూపుదిద్దుకోనుంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2NUY3aK
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour