Wednesday, 24 February 2021

పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన: మోడీ సర్కార్ కీలక నిర్ణయం: కేంద్ర కేబినెట్ ఆమోదం

న్యూఢిల్లీ: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన విధించడానికి సర్వం సిద్ధమైంది. ఈ మేరకు దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రపతి పాలను విధించాలని కోరుతూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు సిఫారసు చేయాలని నిర్ణయించింది. అయిదేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం అర్ధాంతరంగా కుప్పకూలిన నేపథ్యంలో.. అక్కడ నెలకొన్న సంక్షోభాన్ని నివారించడంలో భాగంగా కేంద్ర

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3uCM1DY
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour