Wednesday, 24 February 2021

కేరళలో వల వేసి చేపలు పట్టిన రాహుల్ గాంధీ: మత్స్యకారులతో ముఖాముఖి

తిరువనంతపురం: అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రెండ్రోజులుగా ఇక్కడ పర్యటిస్తున్నారు. బుధవారం థంగస్సెరీ బీచ్‌లో మత్స్యకారులను కలిశారు. అంతేగాక, వారితో కలిసి పడవలో ఎక్కి చేపలను పట్టేందుకు వల కూడా వేశారు. వడి బీచ్ నుంచి 4.30గంటలకు బయల్దేరిన ఆయన మత్స్యకారులతో గంటపాటు సంభాషించారు. బ్లూ టీ షర్ట్,

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3aPvqot
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour