Wednesday, 24 February 2021

motera : మొతెరా స్టేడియం ప్రారంభించిన రాష్ట్రపతి-మోడీ పేరు-భారత్‌, ఇంగ్లండ్ టెస్టుకు రెడీ

భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య ఇవాళ సాయంత్రం ప్రారంభమయ్యే పింక్‌ బాల్‌ టెస్టుకు గుజరాత్‌లోని మొతెరా స్టేడియం ఆతిధ్యమివ్వనుంది. సర్గార్‌ పటేల్‌ స్టేడియంగా పిలిచే ఈ మైదానాన్ని పలు మార్పులు చేసి నరేంద్రమోడీ స్టేడియంగా మార్చారు. భారత్‌లో రెండో పింక్‌బాల్‌ టెస్టుకు ఆతిధ్యమిస్తున్న ఈ స్టేడియాన్ని ఇవాళ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి అమిత్‌షా, ఆయన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3kqawzy
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour