Saturday, 27 February 2021

ప్రజాస్వామ్యం కోసం జరిగే యుద్ధం..పశ్చిమ బెంగాల్ ఎన్నికలపై ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర ట్వీట్

పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఎనిమిది దశల్లో జరుగునట్లుగా తెలుస్తుంది పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో తల పడుతున్న నేపథ్యంలో పశ్చిమబెంగాల్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. నిన్న కేంద్ర ఎన్నికల సంఘం పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేయడంతో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3swKEEL
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour