Saturday, 27 February 2021

జనసైనికులు తట్టుకుని నిలబడగలరా అనుకున్నా.. కానీ మార్పు మొదలైంది.. గెలిచిన గ్రామాల్లో కేరళ మోడల్...

రాష్ట్రంలో 1209 మంది సర్పంచ్‌లు,1776 మంది ఉపసర్పంచ్‌లు,4456 మంది వార్డు సభ్యులు జనసేన మద్దతుతో గెలవడం సంతోషంగా ఉందన్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్. రాష్ట్రంలోని 65శాతం పంచాయతీల్లో జనసేన మద్దతునిచ్చిన అభ్యర్థులు ద్వితీయ స్థానంలో నిలవడం మార్పుకు సంకేతమని చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో జనసేన మద్దతుదారులకు మొత్తంగా 27శాతం ఓట్లు వచ్చాయని చెప్పారు. జనసేన మద్దతుదారులు గెలుపొందినచోట్ల కేరళ తరహాలో పంచాయతీలను అభివృద్ది చేస్తామన్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3aXvsdW
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour