Saturday, 27 February 2021

ఏపీ సెక్రటేరియట్‌ వద్ద కలకలం- నెల్లూరు కుటుంబం ఆత్మహత్యాయత్నం-కారణమిదే

గుంటూరు జిల్లా వెలగపూడిలోని ఏపీ సచివాలయం వద్ద ఇవాళ ఓ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లాకు చెందిన దంపతులు పిల్లలతో సహా సచివాలయానికి వచ్చి అక్కడే ఆత్మహత్యాయత్నం చేశారు. దీంతో పోలీసులు వెంటనే స్పందించి వారిని కాపాడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. నెల్లూరు జిల్లా దుత్తలూరుకు చెందిన దంపతులు తమ ఇద్దరు పిల్లలతో సహా కారులో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2ZXx4hq
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour