Wednesday, 24 February 2021

క్రికెటర్ మనోజ్ తివారీ అనూహ్యం -మోదీని కాదని దీదీకి జై -టీఎంసీలో చేరిక -బెంగాల్ ఎన్నికల వేళ..

రైతు ఉద్యమంలో కుట్ర కోణం అంశంలో ‘భారతరత్న' సచిన్ టెండూల్కర్ మొదలుకొని దాదాపు క్రికెటర్లందరూ కేంద్రానికి వంతపాడిన సందర్భంలో.. సెలబ్రిటీల ట్వీట్లను పప్పెట్ షోగా అభివర్ణిస్తూ, పరోక్షంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)పై అమిత్ షా కొడుకు జైషా ఆధిపత్యాన్ని ప్రశ్నించడంతోపాటు వసీం జాఫర్ బాధితుడిగా ఉన్న ‘డ్రెస్సింగ్ రూమ్ లోకి మతం' ఆరోపణలపైనా తిరుగుబాటు గొంతుక

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3kjqJpV
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour