Sunday, 28 February 2021

ఎర్రకోట హింస కేంద్రం కుట్రే -బ్రిటిషర్లు కూడా రైతులను దేశద్రోహులు అనలేదు: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ధ్వజం

వ్యవసాయ రంగంలో సంస్కరణల పేరుతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన నిరసనలు ఆదివారం నాటికి 95వ రోజుకు చేరాయి. రిపబ్లిక్ డే నాడు ఎర్రకోట, తదితర ప్రాంతాల్లో హింస తర్వాత రైతు సంఘాలతో కేంద్రం చర్చల ప్రక్రియ నిలిచిపోయింది. ఉద్యమాన్ని దేశ్యాప్తం చేస్తామంటోన్న సంఘాలు.. వివిధ రాష్ట్రాల్లో కిసాన్ పంచాయతీలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3uCy2hj
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour