పుదుచ్చేరి: కేంద్రంలో మత్స్యశాఖను ఏర్పాటు చేయాలంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై హోంమంత్రి అమిత్ షా చురకలంటించారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పుదుచ్చేరిలో పర్యటిస్తున్న ఆయన.. కాంగ్రెస్ పార్టీతోపాటు రాహుల్ గాంధీపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఆదివారం కరైకల్ లో నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3uz67yV
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment