Sunday, 28 February 2021

కూతురి మాటలకు, పీవీ బతికుంటే ఆత్మహత్య -సీపీఐ నారాయణ సంచలనం -ఎమ్మెల్సీ‌గా ప్రొఫెసర్ నాగేశ్వర్

మాజీ ప్రధాని, కాంగ్రెస్ ఐకాన్ పీవీ నరసింహారావు కుమార్తె వాణిదేవి ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ తరఫున బరిలోకి దిగడంతో తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు మరింత ఉత్కంఠగా మారాయి. రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల గ్రాడ్యువేట్స్ ఎమ్మెల్సీ సీటుకు ప్రధాన పార్టీల నుంచే కాకుండా, స్వతంత్ర్య అభ్యర్థులు గానూ పలువురు ప్రముఖులు పోటీ పడుతుండం గమనార్హం.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3r2PR76
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour