Monday, 22 February 2021

నిమ్మగడ్డపై చంద్రబాబు ఫైర్‌- మున్సిపోల్స్‌లో ఆటలు సాగవు -స్వరూపానంద దొంగస్వామి

ఏపీలో నాలుగు దశల్లో సాగిన పంచాయతీ ఎన్నికల్లో భారీ ఎత్తున అక్రమాలు, అధికార దుర్వినియోగానికి పాల్పడిన వైసీపీ సర్కారు తామే గెలిచామని చెప్పుకోవడం సిగ్గు చేటని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ఇంత జరుగుతున్నా ఎన్నికలసంఘం కానీ, ఎస్‌ఈసీ నిమ్మగడ్డ కానీ వాటిని అఢ్డుకోలేకపోయారని ఆరోపించారు. వైసీపీ అక్రమాల ధాటికి ఎన్నికల కమిషన్‌ నిర్వీర్వ్యం అయిపోయిందని చంద్రబాబు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2ZCQWGv
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour