Monday, 22 February 2021

కేరళపై ఫుల్‌ఫోకస్: పరుగుల రాణి పీటీ ఉష బీజేపీలోకి! పలువురు సినీ నటులు కూడా

తిరువనంతపురం: కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు భారతీయ జనతా పార్టీ శాయశక్తులా ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే మెట్రో మ్యాన్ శ్రీధరన్‌ను తమ పార్టీలోకి చేర్చుకుంటున్నట్లు ప్రకటించిన బీజేపీ.. ఇప్పుడు మరికొందరు ప్రముఖులను కూడా కన్నేసింది. వారు కూడా ఇందుకు సిద్ధంగా ఉండటం గమనార్హం.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3kall8F
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour