Wednesday, 24 February 2021

కేరళలో ఆర్ఎస్ఎస్ కార్యకర్త దారుణ హత్య: ఆరుగురు ఎస్‌డీపీఐ వర్కర్స్ అరెస్ట్

అలప్పుజ: కేరళ రాష్ట్రంలో మరో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) కార్యకర్త దారుణ హత్యకు గురయ్యారు. రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ ఈ హత్యకు దారితీసింది. ఈ ఘటన అలప్పుజ జిల్లాలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. అలప్పుజలోని వయలార్ పట్టణ సమీపంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, సోషల్ డెమోక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా(ఎస్‌డీపీఐ) మధ్య ఘర్షణ జరిగింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3aRwRmp
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour