ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీగా సాగుతున్న రాజకీయాలు రోజురోజుకూ దిగజారిపోతున్నాయి. ప్రత్యర్ధులను కించపరిచేలా తీవ్రమైన భాష వాడుతూ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు, ట్వీట్లు పరాకాష్టకు చేరుతున్నాయి. ఇదే క్రమంలో సీఎం జగన్ను ఉద్దేశించి టీడీపీ మహిళా నేత వంగలపూడి అనిత చేసిన ట్వీట్లోనూ ఇలాంటి భాషా ప్రయోగాలే చోటు చేసుకున్నాయి. దీంతో ఈ ట్వీట్ వివాదాస్పదంగా మారింది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2NtaM4N
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment