Wednesday, 24 February 2021

రైల్వేమంత్రికి లేఖ రాసిన వైఎస్ జగన్: పేదల కోసం కీలక ప్రతిపాదన: 30 ఏళ్ల నాటి సమస్య

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. రైల్వేశాఖ మంత్రి పియూష్ గోయెల్‌కు లేఖ రాశారు. ఓ కీలక ప్రతిపాదనను ఆయన ముందుంచారు. దీనికి ఆయన అంగీకరిస్తే.. విజయవాడలో నివసిస్తోన్న కొన్ని పేద కుటుంబాలకు లబ్ది కలుగుతుంది. వారు ఇప్పుడు నివసించే ప్రదేశంలోనే శాశ్వతంగా కొనసాగే అవకాశాలు ఉంటాయి. వైఎస్ జగన్ చేసిన ఈ ప్రతిపాదనకు రైల్వేమంత్రి గానీ,

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3aQboKl
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour