Monday, 22 February 2021

రూటు మార్చిన గులాబీ బాస్: ఆ రెండు ఓటుబ్యాంకులపై ఫోకస్: సురభి వాణీదేవికి బీఫాం

హైదరాబాద్: తెలంగాణలో శాసన మండలి ఎన్నికల కోలాహలం నెలకొంది. రెండు పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికలకు ఎన్నికలను నిర్వహించడానికి రంగం సిద్ధమైంది. ఈ ఎన్నికల్లో పోటీ తీవ్రంగా ఉండబోతోంది. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, తెలంగాణ జన సమితితో పాటు కొందరు స్వతంత్ర అభ్యర్థుల నుంచీ గట్టిపోటీని తెలంగాణ రాష్ట్ర సమితిని ఎదుర్కొనబోతోంది. తొలుత- దుబ్బాక అసెంబ్లీ ఉప

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3pLkcpc
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour