Thursday, 25 February 2021

భారత్‌-చైనా సంబంధాల్లో కీలక అడుగు- ఇరుదేశాల విదేశాంగమంత్రుల మధ్య హాట్‌లైన్‌

భారత్‌, చైనా మధ్య గతేడాది సరిహద్దు ఘర్షణలు, ఉద్రిక్తతలతోనే కాలం గడిచిపోయింది. కరోనా సమయంలోనూ ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. అంతర్జాతీయంగా ఇరుదేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్ధితి వచ్చేసింది. అయితే తాజాగా ఇరుదేశాల మధ్య ఘర్షణ వాతావరణం కాస్త తగ్గింది. పలుదఫాలుగా జరిగిన చర్చల తర్వాత ఇరుదేశాలూ సరిహద్దుల్లో తమ బలగాల్ని ఉపసంహరించుకున్నాయి.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2O761hi
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour