Thursday, 25 February 2021

ఆ నాలుగు రాష్ట్రాలతోపాటు పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు మోగనున్న నగారా: 4.30పీఎం

న్యూఢిల్లీ: భారత ఎన్నికల సంఘం శుక్రవారం సాయంత్రం 4 గంటలకు మీడియా సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపింది. పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీలకు త్వరలో జరగనున్న ఎన్నికలకు సంబంధించిన తేదీలను ఈ సమావేశంలో ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశం ఉంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/37P6U4W
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour