Thursday, 25 February 2021

కేసీఆర్.. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయండి: ఆర్ నారాయణమూర్తి

నిజామాబాద్: కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయన్నారు సినీనటుడు ఆర్ నారాయణమూర్తి. కార్పొరేట్ వ్యవసాయంతో రైతు ఎప్పటికీ రాజు కాకపోగా.. అదే పొలంలో కూలీగా మారే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో విద్యుత్, గిడ్డంగులు కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్లిపోయాయని అన్నారు. సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, అఖిల భారత రైతు కూలీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3stm0ov
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour