Monday, 8 February 2021

ఈ సారి నిమ్మగడ్డ టార్గెట్ ఆయనే? గవర్నర్‌తో భేటీ కానున్న నిమ్మగడ్డ: తొలిదశ పోలింగ్ వేళ

విజయవాడ: రాష్ట్రంలో తొలిదశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్.. మంగళవారం ఆరంభం కాబోతోంది. రాష్ట్రవ్యాప్తంగా 2,723 గ్రామాల్లో పోలింగ్ నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం ఏర్పాట్లు పూర్తి చేసింది. తెల్లవారు జామున 6:30 గంటలకే పోలింగ్ ఆరంభం కానుంది. మధ్యాహ్నం 3:30 గంటలకు ముగుస్తుంది. ఆ వెంటనే ఓట్ల లెక్కింపును చేపడతారు. మొదట వార్డులు, ఆ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3q1usuh
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour