Monday, 8 February 2021

కేరళ స్కూళ్ళలో కరోనా పంజా ... 192 మంది విద్యార్థులకు, 72 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్

కేరళ లో కరోనా కలకలం సృష్టిస్తోంది. కేరళలో జనవరి 1వ తేదీ నుంచి 10, 12 తరగతులను ప్రారంభించిన నేపథ్యంలో తాజాగా వందల సంఖ్యలో విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనా బారిన పడడం ఆందోళన కలిగిస్తోంది. కేరళ రాష్ట్రంలో స్కూల్స్ లో 10, 12 తరగతుల బోర్డు పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయడం కోసం తరగతులతోపాటుగా ప్రాక్టికల్స్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3jsTVKK
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour