Monday, 8 February 2021

విశాఖ స్టీల్‌పై ప్రధానికి జగన్‌ లేఖ వేస్ట్‌- చంద్రబాబు, జగన్‌ ఆఫీసులకు ఫోన్లు- ఉండవల్లి వెల్లడి

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏపీలో అగ్గి రాజేస్తోంది. ఇప్పటికే ఈ నిర్ణయంపై వివిధ రాజకీయ పక్షాలు మండిపడుతుండగా.. సీఎం జగన్ ఈ నిర్ణయాన్ని పునఃసమక్షించాలని కోరుతూ ప్రధాని మోడీకి లేఖ రాశారు. దీనిపై స్పందించిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌ జగన్‌ లేఖతో ఎలాంటి ప్రయోజనం ఉండబోదన్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3q2zFlQ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour