Thursday, 4 February 2021

ఎప్ఐఆర్‌లో గ్రేటా థన్‌బర్గ్ పేరు నమోదు చేయలేదు: ఢిల్లీ పోలీసులు, వారిపైనే దర్యాప్తు

న్యూఢిల్లీ: స్వీడిష్ పర్యావరణ కార్యకర్త గ్రేటా థన్‌బర్గ్‌పై ఇతరులపైగానీ సైబర్ సెల్ ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని గురువారం ఢిల్లీ పోలీసులు తెలిపారు. రైతుల నిరసనకు మద్దతుగా దేశ పరువు తీసే "అంతర్జాతీయ కుట్ర" పై దర్యాప్తు చేయడానికి టూల్‌కిట్ సృష్టికర్తలపై ఫిర్యాదు అందిందని తెలిపారు. రైతుల ఆందోళనకు మద్దతుగా ట్వీట్ చేసిన గ్రేటా థన్‌బర్గ్.. ఓ టూల్‌కిట్‌ను

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3roImXI
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour