Thursday, 4 February 2021

భారత్‌లో ఇంటర్నెట్ షట్ డౌన్‌పై షాకింగ్ లెక్కలు.. 4 ఏళ్లలో 400 పైచిలుకు సార్లు.. గంటకు ఎంత నష్టమంటే

రైతుల ఆందోళనల నేపథ్యంలో ఇటీవల ఢిల్లీ సరిహద్దుల్లో కేంద్ర ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యతో అంతర్జాతీయ సమాజం కూడా రైతు ఆందోళనలపై చర్చిస్తోంది. ఇంటర్నేషనల్ సెలబ్రిటీలు రైతు ఆందోళనలకు మద్దతు పలకడంపై దేశవ్యాప్తంగా అనుకూల,వ్యతిరేక అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతటి విస్తృత చర్చకు దారితీసిన 'ఇంటర్నెట్ షట్ డౌన్'కి సంబంధించి తాజాగా ఆసక్తికర విషయాలు తెర పైకి వస్తున్నాయి.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2YJmnyn
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour