Thursday, 4 February 2021

చంద్రబాబుకు షాకిచ్చిన నిమ్మగడ్డ: టీడీపీ మేనిఫెస్టో ఉపసంహరణకు ఆదేశాలు, ప్రచారానికీ ‘నో’

అమరావతి: గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిపై అధికార వైసీపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. పార్టీల గుర్తులే లేని ఎన్నికలకు మేనిఫెస్టోనా అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును దుయ్యబట్టారు. అంతేగాక, ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3pQA0Ic
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour