Monday, 15 February 2021

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల... నేటి నుంచే నామినేషన్లు...

తెలంగాణలో ఖమ్మం-వరంగల్‌-నల్గొండ, మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ పట్టభద్రుల స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అదనపు కమిషనర్,రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నోటిఫికేషన్ జారీ చేశారు. నేటి(ఫిబ్రవరి 16) నుంచే నామినేషన్లను స్వీకరించనున్నారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నాం 3గంటల వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 23వరకూ నామినేషన్ల తుది గడువు ఉంది. 24న

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3dfZYBt
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour